నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మార్ఫింగ్ చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు ఉత్తర్వులను జారీ చేసిందని గుర్తు చేసింది. సీఎం రేవంత్రెడ్డి మార్ఫింగ్ ఫొటో పోస్టు చేశారంటూ మహబూబ్నగర్కు చెందిన కావలి వెంకటేష్పై నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని మద్దూర్ పీఎస్ ఎస్హెచ్వో, ఫిర్యాదుదారు నర్సింహకు జస్టిస్ శ్రీనివాసరావు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్రెడ్డి […]
The post ఫొటో మార్ఫింగ్ చట్టవ్యతిరేకం : హైకోర్టు appeared first on Navatelangana.
Leave A Comment