కెనడాపై 14-3తో ఘన విజయంసుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీ ఇఫో : సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 14-3 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. పూల్లో టాప్లో నిలిచిన టీమ్ఇండియా తుదిపోరులో నిలిచింది. తమ తొలిమ్యాచ్లో బెల్జియం చేతిలో భారత్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. కెనడాతో మ్యాచ్కు ముందు న్యూజిలాండ్తో జరిగిన పోరులో 3-2తో సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగే […]
The post ఫైనల్లో హాకీ ఇండియా appeared first on Navatelangana.
Leave A Comment