సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ టోర్నీ లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13తో మిథున్ మంజునాథ్పై అద్భుత విజయం సాధించాడు. మూడు గేమ్ల పాటు హౌరాహౌరీగా సాగిన సెమీస్ పోరులో మంజునాథ్ను ఓడించాడు. తొలి గేమ్ను 21-15తో దక్కించుకున్న సీనియర్ షట్లర్కు రెండో గేమ్లో మంజునాథ్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. 19-21తో రెండో గేమ్ […]
The post ఫైనల్లో శ్రీకాంత్ appeared first on Navatelangana.
Leave A Comment