• Login / Register
  • Site Logo

    ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాము: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు.  గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్న విద్యార్థులను శనివారం ఉదయం కలెక్టర్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. […]

    The post ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాము: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment