• Login / Register
  • Site Logo

    ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ బిక్షాటన

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లపెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎ ఐ ఎస్ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలోని సమస్యలు పరిష్కారం కు నోచుకోవడం లేదని […]

    The post ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ఏఐఎస్ఎఫ్  బిక్షాటన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment