100 మంది మృతి.. మరో 75 మంది గల్లంతుకొనసాగుతున్న సహాయక చర్యలుమనీలా : ఫిలిప్పీన్స్లో కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ విధ్వంసంలో మృతుల సంఖ్య 100 కు చేరింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 75 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుపాను ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అధిక సంఖ్యలో వాహనాలు నీటమునిగాయి. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు […]
The post ఫిలిప్పీన్స్లో కల్మేగీ తుపాను బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment