– సీఐపై అకారణ దూషణ, బెదిరింపుల ఆరోపణనవతెలంగాణ – కామారెడ్డిమున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమను కామారెడ్డి పట్టణ సీఐ అకారణంగా దూషిస్తూ బెదిరించారని మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులైన గుమ్మల వారి రవి, ఎలకంటి రవీందర్ గౌడ్ బాధితులు ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, సీఐ అడ్డుకుని అవకాశం ఇవ్వలేదని వారు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా తమ ఫిర్యాదును స్వీకరించాల్సిన బాధ్యత […]
The post ఫిర్యాదు చేయనీయలేదని ఆరోపణలు appeared first on Navatelangana.
Leave A Comment