• Login / Register
  • Site Logo

    ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయండి

    Rss వార్తలు

    – సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌నవతెలగాణ-కాప్రాకేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని కమలానగర్‌ సీఐటీయూ ఆఫీసులో మేడ్చల్‌ జిల్లా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 12న జరిగే సమ్మెకు ప్రజాసంఘాలన్నీ మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక […]

    The post ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment