-ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా జట్టును అభినందించిన ప్రధాని మోడీ నవతెలంగాణ ఢిల్లీ: ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా టీమిండియాను ప్రధాని అభినందించారు. టోర్నీలో మూడు మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత భారత జట్టు పుంజుకున్న తీరును ఆయన మెచ్చుకున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో మోడీ మాట్లాడారు. ఫైనల్ బంతిని హర్మన్ జేబులో […]
The post ఫిట్ ఇండియా సందేశాన్ని తీసుకెళ్లండి appeared first on Navatelangana.
Leave A Comment