తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘వన్ బై ఫోర్’. పళని కె దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్లో సక్సెస్ఫుల్గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్మీట్ను ఫిలింఛాంబర్లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. […]
The post ప్రేక్షకులు మా సినిమాను బ్లాక్బస్టర్ చేశారు appeared first on Navatelangana.
Leave A Comment