నవతెలంగాణ – మిరుదొడ్డి అక్బర్ పేట్ -భూంపల్లి మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టినరోజు( 11 నవంబర్ 1888) ను జాతీయ విద్యా దినోత్సవంగా […]
The post ప్రాథమిక పాఠశాల భూంపల్లిలో జాతీయ విద్యా దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment