నవతెలంగాణ-కమ్మర్ పల్లి వేల్పూర్ మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అందించిన రూ. 1.03 కోట్ల నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి […]
The post ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన appeared first on Navatelangana.
Leave A Comment