• Login / Register
  • Site Logo

    ప్రశ్నించే గొంతు.. మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలి

    Rss వార్తలు

    ఎండి జహంగీర్ సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మున్సిపాలిటీలో రానున్న ఎన్నికల్లో 4వ వార్డ్ సీపీఐ (ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్‌ను గెలిపించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆలేరు మున్సిపల్ 4వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే,ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా […]

    The post ప్రశ్నించే గొంతు.. మొరిగాడి భాగ్యలక్ష్మిని గెలిపించాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment