నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారంతో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా కళాశాల ప్రిన్స్ పల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈనెల 2 నుండి మొదలైన వృత్తి విద్య ఇంటర్ ప్రయోగ పరీక్షలు 6న ముగియగా 7 నుండి మొదలైన జనరల్ సైన్స్ విద్యార్థులకు సోమవారంతో ముగిసినట్లుగా తెలిపారు. కాగా వృత్తి విద్య ప్రయోగ పరీక్షలకు మొత్తం 42 మంది విద్యార్థులకు గాను 39 మంది […]
The post ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment