నవతెలంగాణ -పరకాల పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం పరకాల మండలం పోచారం గ్రామంలో రెండు వేర్వేరు ఘటనల్లో బాధితులను పరామర్శించారు. ఇటీవలే పిడుగుపాటు కారణంగా మృతిచెందిన కూస(గోనె) మహిపాల్ కుటుంబాన్ని ధర్మారెడ్డి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే రెవెన్యూ అధికారులతో ఫోన్లో మాట్లాడి, పిడుగుపాటుతో మృతిచెందిన మహిపాల్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా […]
The post ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment