బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుకు మధ్య భారీ వ్యత్యాసం గడచిన మూడేండ్లుగా ఇదే ధోరణి కేంద్రం చర్యలతో ఎమ్ఎస్ఎమ్ఈలు కుదేలుప్రచారం కోసమే పథకాలు నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోకేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని (ఎమ్ఎస్ఎమ్ఈ) కుదేలు చేస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయరంగం తర్వాత అత్యధికంగా ప్రజలకు ఉపాధిని కల్పిస్తున్నది ఎమ్ఎస్ఎమ్ఈ రంగమే. అలాంటి ఈ రంగంపై కేంద్రం కక్షనట్టినట్టే వ్యవహరిస్తున్నది. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఓవైపు ప్రభుత్వరంగంలోని పరిశ్రమల్ని క్రమంగా కార్పొరేట్లకు అప్పగిస్తున్న […]
The post ప్రమాదంలో పారిశ్రామిక ప్రగతి! appeared first on Navatelangana.
Leave A Comment