కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్సీఐటీయూ కరీంనగర్ జిల్లా 11వ మహాసభలు నవతెలంగాణ-కరీంనగర్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతి రాంపూర్ లోని కామ్రేడ్ జేఎల్ నరసింహా రెడ్డినగర్లో సీఐటీయూ 11వ […]
The post ప్రభుత్వ విధానాలపై పోరుకు సిద్ధం కండి appeared first on Navatelangana.
Leave A Comment