ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇన్సురెన్సులలో ప్రయివేట్ మేనేజింగ్ డైరెక్టర్లు!!! ప్రభుత్వ రంగాల ఉనికిని ప్రమాదంలో పడవేసే ఎత్తుగడకు కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. ప్రయివేటు కంపెనీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్లలోకి అనుమతించడంతో సంతృప్తి చెందని ప్రయివేటు పెట్టుబడిదారుల సమూహం ఏకంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ బీమా సెక్టర్లలోకి తామే ప్రవేశించడానికి ప్రభుత్వమే మార్గాన్ని సుగమం చేసింది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వరంగ వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోకపోతే నష్టాన్ని అంచనా వేయడంలో మన మంతా […]
The post ప్రభుత్వ రంగాల నిర్వీర్యానికి తెరదీశారు… appeared first on Navatelangana.
Leave A Comment