నవతెలంగాణ – తంగళ్ళపల్లి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడంతో ఆ ప్రభుత్వ పాఠశాలకు విరాళాలు వెలుగుల వచ్చాయి. మండలంలోని తాడూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన దాతలు విరాళాలను ధారాళంగా అందించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు దాతలు తమ వంతు సహకారంగా విరాళాలను అందించేందుకు ఒకరిని మించి మరొకరు ముందుకు వచ్చారు. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, విద్యార్థులకు సమావేశాలకు వేదిక […]
The post ప్రభుత్వ పాఠశాలకు వెల్లువలా విరాళాలు.. appeared first on Navatelangana.
Leave A Comment