• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: ఇంచార్జి కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ-వేములవాడజిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం హన్మాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంచార్జి కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీ హెచ్ సీ లో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ […]

    The post ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి: ఇంచార్జి కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment