• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలి

    Rss వార్తలు

    సెక్టార్ మీటింగ్లో సిడిపిఓ మమతనవతెలంగాణ – మిర్యాలగూడ ప్రభుత్వ చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని సిడిపిఓ రేఖల మమత అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీతారాంపురం సెక్టార్ పరిధిలో నందిపాడు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన సెక్టార్ మీటింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల యొక్క దత్తత గురించి వివరించారు. దత్తత అనేది ప్రభుత్వ పరంగా చాలా సులభమని, ప్రభుత్వమే చట్టబద్ధంగా దత్తత ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీ టీచర్స్ తమ పరిధిలోని లబ్ధిదారులను ఎప్పటికప్పుడు గృహ సందర్శనలు నిర్వహించి, మొదటి సారి పాప ఉండి రెండవసారి, […]

    The post ప్రభుత్వ చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment