నవతెలంగాణ మద్నూర్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ సిద్ధలక్ష్మి గారి ఆధ్వర్యంలో మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్నతమైన చదువులు చదివి అభివృద్ధి చెందాలని అన్నారు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ, వృక్ష శాస్త్ర […]
The post ప్రభుత్వ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment