• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించే ఆనంద్ జాదవ్ కు గణతంత్ర వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉత్తమ డాక్టర్ అవార్డును అందుకున్నారు. డాక్టర్ ఆనంద్ జాదవ్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు రావడం మండల ప్రజలు ఆయనను ప్రశంసిస్తున్నారు. డాక్టర్ సేవలు ఇలాగే మున్ముందు ఉత్తమంగా అందించి మరిన్ని అవార్డులు అందుకున్నలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉత్తమ అవార్డు కు […]

    The post ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఉత్తమ డాక్టర్ అవార్డు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment