• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలి

    Rss వార్తలు

    – జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ – కమ్మర్ పల్లి, చౌట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల తనిఖీ నవతెలంగాణ-కమ్మర్ పల్లి ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా వైద్య సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. సోమవారం మండలంలోని చౌట్ పల్లి, కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాజరు సిబ్బంది హాజరు పట్టిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో […]

    The post ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment