• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ అధ్యాపకులకు గైడ్ షిప్ కల్పించాలి

    Rss వార్తలు

    ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్న అర్హత గల అధ్యాపకులకు గైడ్‌ షిప్‌ కల్పించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఈ బ్రిజేష్‌ ఆధ్వర్యంలో నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి.నరేష్‌ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పరిశోధనా రంగంలో రాణించేందుకు అర్హత కలిగి ఆసక్తి ఉన్న వారికి అవకాశమివ్వాలని కోరారు. […]

    The post ప్రభుత్వ అధ్యాపకులకు గైడ్‌ షిప్‌ కల్పించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment