యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ నవతెలంగాణ – మల్హర్ రావురాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు రూ.2500 ఇవ్వాలని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలం కొయ్యురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు రూ.2500, ఉపాది కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని […]
The post ప్రభుత్వం మహిళలకు రూ.2500 ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment