• Login / Register
  • Site Logo

    ప్రపంచ ప్రమాణాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పున:నిర్మాణం

    Rss వార్తలు

    రూ.714.73 కోట్ల వ్యయంశంషాబాద్‌ ఎయిర్‌పోర్టులా రైల్వే స్టేషన్‌2026 డిసెంబరుకు పూర్తి : పనులను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డినవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను పున:నిర్మాణం చేయనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పున:నిర్మాణ పనుల పురోగతిని మంత్రి పరిశీలించారు. ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్య ప్రకాష్‌: సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌. […]

    The post ప్రపంచ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పున:నిర్మాణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment