• Login / Register
  • Site Logo

    ప్రధాని మోడీ మలేషియాలో పర్యటన

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ‌నివారం ప్ర‌ధాని మోడీ మ‌లేషియాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో పీఎం మోడీకి ఆ దేశ ప్ర‌ధాని అన్వ‌ర్ ఇబ్ర‌హీం స్వాగ‌తం ప‌లికారు. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు అధికారిక హోటల్ వైపు ఒకే కారులో ప్రయాణించారు. భార‌త్ ప్ర‌ధాని రెండు రోజులు మ‌లేషియాలో ప‌ర్య‌టించి నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇరువురు నేత‌ల కీల‌క అంశాలపై చ‌ర్చించి ప‌లు ఒప్పందాలు చేసుకున్నారు. ప్ర‌ధానంగా రెండు దేశాలు డిపెన్స్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హాకరం అందిపుచ్చుకొన్నాయి. అదే […]

    The post ప్ర‌ధాని మోడీ మ‌లేషియాలో ప‌ర్య‌టన‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment