• Login / Register
  • Site Logo

    ప్రధానమంత్రి 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షణ

    Rss వార్తలు

    అర్బన్ ఎమ్మెల్యే  ధన్‌పాల్ సూర్యనారాయణనవతెలంగాణ – నిజామాబాద్ సిటీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని పార్టీ నాయకులు , కార్యకర్తలతో కలిసి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతూ “ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారు. ఐదు సంవత్సరాల తర్వాత భారత్–చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం వాణిజ్యం, పర్యాటకం […]

    The post ప్రధానమంత్రి 127వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment