నవతెలంగాణ-హైదరాబాద్: పోలింగ్ తేదీన ప్రత్యర్థులను ఓటు వేయకుండా అడ్డుకోవాలని చెప్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ ‘లలన్సింగ్’ వీడియో ఒకటి మంగళవారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రాజీవ్ రంజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంగేల్ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే మోకామా నుండి వచ్చినట్లు సమాచారం. ”పోలింగ్ రోజున బయటకు వెళ్లేందుకు అనుమతించకూడని వ్యక్తులు కొందరు ఇక్కడ ఉన్నారు. వారిని ఇళ్లలోనే బంధదించాలి. మిమ్మల్ని బెదిరిస్తే.. మీతో పాటే పోలింగ్ బూత్లకు ఈడ్చుకువెళ్లి, ఓటు వేయించి, […]
The post ప్రత్యర్థులను ఓటు వేయకుండా అడ్డుకోవాలి: కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ appeared first on Navatelangana.
Leave A Comment