• Login / Register
  • Site Logo

    ప్రతి వ్యక్తి స్వీయ విజిలెన్స్ అధికారిగా ఉండాలి

    Rss వార్తలు

    ఉమ్మడి బాధ్యత అనేది ఆచరణ కోసం పిలుపురైల్వే నిఘా అవగాహనావారోత్సవాల్లో కె.పద్మనాభయ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రతి వ్యక్తి స్వీయ విజిలెన్స్‌ అధికారిగా ఉండాలని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా చైర్మెన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.పద్మనాభయ్య సూచించారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సోమవారం నుంచి నవంబర్‌ 2 వరకు నిఘా అవగాహనా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదికి నిఘా-మన ఉమ్మడి బాధ్యత అనే అంశంపై నిర్వహిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌ లోని దక్షిణ మధ్య రైల్వే […]

    The post ప్రతి వ్యక్తి స్వీయ విజిలెన్స్‌ అధికారిగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment