• Login / Register
  • Site Logo

    ప్రతి రైతు వివరాలను నమోదు చేయించుకోవాలి..

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలను నమోదు చేయించుకోవాలని జన్నారం మండలం పోన్కల్ క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య కోరారు. అధికారుల ఆదేశాల మేరకు గురువారం పోన్కల్ రైతులు వేదికలో పలు గ్రామాల నుంచి వచ్చిన రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నగదు ప్రయోజనాన్ని పొందాలంటే ప్రతి రైతు విధిగా వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. దీనికి ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు తీసుకురావాలన్నారు. ఈ ఫార్మార్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కవ్వాల్ […]

    The post ప్రతి రైతు వివరాలను నమోదు చేయించుకోవాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment