– తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ – కోర్టు భవనానికి వర్చువల్ గ శంకుస్థాపన నవతెలంగాణ – భూపాలపల్లి: రాజ్యాంగంలోని 21 వ అధికరణం ప్రకారం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో నిర్మించ తలపెట్టిన 10 + 2 కోర్ట్ భవనానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్.పి […]
The post ప్రతి పౌరుడికి న్యాయం అందిచడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment