• Login / Register
  • Site Logo

    ప్రతిరోజు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం

    Rss వార్తలు

    మద్దతుకు అదనపు ధర చెల్లిస్తున్నాంమిల్లర్స్ అధ్యక్షులు శ్రీనివాస్నవతెలంగాణ – మిర్యాలగూడ రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు రైస్ మిల్లుల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి ధాన్యం కొనుగోలును చేస్తున్నామని మిర్యాలగూడ మిల్లర్స్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అదనముగా  ధర ధాన్యానికి చెల్లించి మిల్లుల వద్ద కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో నాలుగు […]

    The post ప్రతిరోజు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment