నవతెలంగాణ – ముధోల్ గ్రామీణ ప్రాంతాల్లో ని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడ పోటీలు దోహద పడుతాయని ఎంపీడీవో లవ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని […]
The post ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు: ఎంపీడీవో appeared first on Navatelangana.
Leave A Comment