• Login / Register
  • Site Logo

    ప్రతిభను వెలికి తీయడానికే పోటీలు: డీఈఓ రాజు

    Rss వార్తలు

    నవతెలంగాణ-రామారెడ్డి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయటానికే , పోటీతత్వాన్ని పెంచడానికి పోటీ పరీక్షలు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రంలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీ షర్టులను అందజేశారు. జిహెచ్ఎం నా ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రతిభ పోటీలను నిర్వహించారు. వీధిలో కే సృజన (జడ్పీహెచ్ఎస్ బాలికల రామారెడ్డి) ఉపన్యాసంలో బి మధులిక (జడ్.పి.హెచ్.ఎస్ గిద్ద) వ్యాసరచన లో బి సందీప్ (జెడ్పిహెచ్ఎస్ బాలుర రామారెడ్డి) లకు […]

    The post ప్రతిభను వెలికి తీయడానికే పోటీలు: డీఈఓ రాజు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment