• Login / Register
  • Site Logo

    ప్రతిఘటన పోరాటాలు మాత్రమే ప్రజలను దోపిడీల నుండి ప్రజలను విముక్తి చేస్తాయి

    Rss వార్తలు

    – అఖిల భారత రైతు.కూలీ సంఘం(ఏ ఐ కే ఎం ఎస్) జిల్లా అధ్యక్షులు కళ్లెపు అడవయ్యనవతెలంగాణ-రాజపేట: భారత దోపిడీ పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక, బడా కార్పోరేట్,సామ్రాజ్యవాద అనుకూల విధానాలు,దోపిడీ, పిడన,అణిచివేత ల నుండి ప్రజలను మరిన్ని నక్సల్బరీ,శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు మాత్రమే విముక్తి చేస్తాయని అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కే ఎం ఎస్)యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కల్లెపు అడివయ్య స్పష్టం చేశారు. […]

    The post ప్రతిఘటన పోరాటాలు మాత్రమే ప్రజలను దోపిడీల నుండి ప్రజలను విముక్తి చేస్తాయి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment