– జిల్లా నాయకులు దొడ్డా లక్ష్మి నారాయణ నవతెలంగాణ – అశ్వారావుపేటప్రజా సమస్యలు పరిష్కారానికి సీపీఐ (ఎం) దిక్సూచి లాంటిది అని, పార్లమెంట్,అసెంబ్లీ, స్థానిక సంస్థల లో ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే వామపక్ష ప్రతినిధులు గెలవడం ఆవస్యకం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మి నారాయణ అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ ( ఎం) 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తగరం నిర్మల విజయం కాంక్షిస్తూ సోమవారం అశ్వ రావు పేట మున్సిపాలిటీ […]
The post ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ (ఎం) దిక్సూచి appeared first on Navatelangana.
Leave A Comment