• Login / Register
  • Site Logo

    ప్రజా వేదికలో బయటపడ్డ అవకతవకలు

    Rss వార్తలు

    ముధోల్ ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్..నవతెలంగాణ – ముధోల్ నియోజకవర్గ కేంద్రంమైన ముధోల్ లో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం సామాజిక తనిఖీ బృందం ఆధ్వర్యంలో చేపట్టిన 15 విడత ప్రజా వేదిక కార్యక్రమంలో పలుఅక్రమాలు బయటపడ్డాయి. మండల పరిధిలోమొత్తం 19 గ్రామ పంచాయతీలకు గాను ఉపాధి హామీ పధకం ద్వారా 290 పనులకు గాను రూ.4,79,62,997లు అలాగే పంచాయతీ రాజ్ ద్వారా 100 పనులకు గాను రూ.3,97,59,675 రూపాయల పై సామాజిక బృందం ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.ఇందులో పంచాయతీ […]

    The post ప్రజా వేదికలో బయటపడ్డ అవకతవకలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment