• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు : తేజస్వియాదవ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : త్వరలో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్‌లోని మొకామాలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో జన సురాజ్‌ పార్టీ కార్యకర్తలకు, ఎన్‌డిఎ కూటమి కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో జన సురాజ్‌ పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌ యాదవ్‌ చనిపోయాడు. ఈ ఘటనను రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) నేత తేజస్వియాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు. […]

    The post ప్రజాస్వామ్య దేశాల్లో హింసకు చోటు లేదు : తేజస్వియాదవ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment