• Login / Register
  • Site Logo

    ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైంది.!

    Rss వార్తలు

    తహసీల్దార్ రవికుమార్నవతెలంగాణ – మల్హర్  రావుప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమైందని మండల తహసీల్దార్ రవికుమార్ అన్నారు.16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలి నిర్వహించి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు ప్రాముఖ్యతను […]

    The post ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమైంది.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment