• Login / Register
  • Site Logo

    ప్రజావాణి జాబితాను గ్రూప్ లో చేర్చాలి..

    Rss వార్తలు

    జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్..నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్ప్రజావాణి దరఖాస్తులు చాలా శాఖలలో పెండింగ్లో ఉన్నాయని అట్టి పెండింగ్ శాఖల యొక్క జాబితాను ప్రజావాణి గ్రూపులో చేర్చడం జరుగుతుందని, అక్టోబర్ నెలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు తక్కువగా ఉన్నాయని, అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ […]

    The post ప్రజావాణి జాబితాను గ్రూప్ లో చేర్చాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment