• Login / Register
  • Site Logo

    ప్రజావాణికి 80 దరఖాస్తులు

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డిప్రజావాణిలో వస్తున్న అర్జీలకు అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలనీ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రతి సోమవారం  నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో  వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్  సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ ,డిప్యూటి కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ లు కామారెడ్డి వీణ, ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన […]

    The post ప్రజావాణికి 80 దరఖాస్తులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment