• Login / Register
  • Site Logo

    ప్రజారవాణా మెరుగు పరచడమే లక్ష్యం

    Rss వార్తలు

    – మండలంలో మరో బస్ సర్వీస్: ఎమ్మెల్యే జారెనవతెలంగాణ – అశ్వారావుపేటప్రజారవాణా మెరుగే లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన పాలన సాగిస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా మారుమూల ప్రాంతం అయిన కావడిగుండ్ల కు ఆయన గెలిచిన కొద్ది రోజుల్లోనే బస్ సర్వీస్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం అశ్వారావుపేట నుండి వెలేరుపాడు వరకు మరో బస్ సర్వీస్ ను సోమవారం ప్రారంభించనున్నారు.టీజీ ఆర్టీసీ సత్తుపల్లి డిపో నుండి అశ్వారావుపేట వయా ఊట్లపల్లి,వేదాంత పురం రామన్నగూడెం మీదుగా ఆంధ్రా […]

    The post ప్రజారవాణా మెరుగు పరచడమే లక్ష్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment