నవతెలంగాణ – తిమ్మాజిపేటప్రజాకవి రచయిత అందెశ్రీ మృతి ఎంతో బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి పూలువేసి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు షేక్ ముబారక్, మాధవులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని […]
The post ప్రజాకవి అందెశ్రీకి ఘన నివాళులు.. appeared first on Navatelangana.
Leave A Comment