కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం చేస్తున్న అభివృద్ధిని చూడలేక అసత్య ప్రచారాలు..నవతెలంగాణ – మణుగూరు పినపాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయ కులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరినా కి నవీన్ మండిపడ్డారు. బుధవారం బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలలో ప్రజలు బ్రహ్మరథం పట్టి పెద్ద ఎత్తున పాల్గొనటం చూసి బీఆర్ఎస్ నా యకత్వానికి మతిభ్రమించి అవాకులు […]
The post ప్రజల మనిషి పాయంను విమర్శించే అర్హత లేదు.. appeared first on Navatelangana.
Leave A Comment