రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపు..యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నవతెలంగాణ-భూదాన్పోచంపల్లివ్యవసాయ కూలీలు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, మున్సిపల్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శనివారం ర్యాలీలు, రోడ్షోల్లో పాల్గొన్నారు. భూదాన్పోచంపల్లి 4వ […]
The post ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment