• Login / Register
  • Site Logo

    ప్రజల నిర్ణయానికే మా పూర్తి మద్దతు

    Rss వార్తలు

    – సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్నవతెలంగాణ – భిక్కనూర్ప్రజల నిర్ణయానికి గ్రామపంచాయతీ పూర్తి మద్దతు ఉంటుందని భిక్కనూర్ సర్పంచ్ బల్యాల రేఖా సుదర్శన్ తెలిపారు. భిక్కనూరు పట్టణ కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామసభలో రసాయన కంపెనీల పై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎం,ఎస్,ఎన్ కంపెనీ భూమి కొనుగోలులో భాగంగా 14 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించబడ్డాయని యువకులు ఆరోపించగా పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు రాతపూర్వక మెమోరండం […]

    The post ప్రజల నిర్ణయానికే మా పూర్తి మద్దతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment