• Login / Register
  • Site Logo

    ప్రజల ఆహారంలో చేపలు భాగం కావాలి

    Rss వార్తలు

    – ఆ దిశగా ప్రచార ప్రణాళికలు రూపొందించండి– నవంబర్‌ చివరికల్లా చేపపిల్లలు చెరువులకు చేరాలి– మత్స్యశాఖకు రూ.123 కోట్ల బడ్జెట్‌ : మంత్రి వాకిటి శ్రీహరినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మాంసం భుజించడంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ చేపలను భుజించడంలో వెనుకబడి ఉందనీ, చేపల ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32 జిల్లాల కలెక్టర్లు, మత్స్య […]

    The post ప్రజల ఆహారంలో చేపలు భాగం కావాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment