• Login / Register
  • Site Logo

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    Rss వార్తలు

    పూణే ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ..సిద్దిపేట రూరల్ సీఐ శీనునవతెలంగాణ – చిన్నకోడూరు మండల పరిధిలోని చౌదారం, గుండారం గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని రూరల్ సీఐ శీను తెలిపారు. సోమవారం చౌడారం, బెజ్జంకి మండలం గుండారం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న అనుమానంతో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాత్రి వేళల్లో బావుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. అటవీ శాఖ  అధికారులు,పూణే నుండి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ […]

    The post ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment